గుడిపూడి గ్రామ దేవత
ఇప్పటి నుండి ౫౦౦ సంవత్సరాల క్రితం అచ్చమ్మ అనే ఆవిడ పరిపూర్ణ విలువల తో కూడిన జీవితాన్ని గడిపి ఇతరులకు ఆదర్సప్రయం గా నిలిచింది . అందుకు గాను గుడిపూడి గ్రామస్తులు అచ్చమాంబ ను గుడిపూడి గ్రామా దేవతగా కొలుస్తున్నారు .
ఇప్పటి నుంచి ౧౦౦ సంవత్సరాల క్రితం పాత గుడి బండారుపల్లి ఇంటి పేరుగల వారిచే నిర్మితమైనది. ఆలయ నిర్వహణ , అబివృద్ది మరియు తిరునాళ్ళ వంటివి వారి వారసుల చే నిర్వహిన్పబడుతున్నవి .
పాత అచ్చమంబగుడి చిన్నదవటం , గుడిప్రాంతం చుత్తువుండే పరిసరాల కంటే పల్లం గా వుండటం వల్ల , భక్తులు కొంచం అసహనానికి గురి అయ్యేవాళ్ళు అందుకని ఆలయ నిర్వాహకులు ఆలయ పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టారు . ఈ క్రమం లో పాతగుడి లోని విగ్రహాలని తాత్కాలికంగా ౨౩ జూన్ ౨౦౦౮ న ప్రతిష్టించారు .
ఈ నూతన ఆలయం లో విగ్రహ ప్రతిష్ఠ వేడుక 2011 23 వ మే న జరిగింది.
ఆలయానికి సంబందించిన అన్ని కార్యాలను నిర్వహించడానికి , అచ్చమాంబ పేరు మీద ౨౧ ఆగష్టు ౨౦౧౧ న ఒక ట్రస్ట్ ఎర్పడింది . కామినేని పుల్లారావు గారు ఈ ట్రస్ట కి చైర్మన్ గా ఎన్నుకోబడ్డారు.
కొనకంచి అరునాచాలంగారి చే అందించబడిన ౪౦౦ మొక్కలు అచ్చమాంబ ఆలయం చుట్టూ ౧౯ సెప్టెంబర్ ౨౦౧౧ న నటించారు.
ఇప్పటి నుంచి ౧౦౦ సంవత్సరాల క్రితం పాత గుడి బండారుపల్లి ఇంటి పేరుగల వారిచే నిర్మితమైనది. ఆలయ నిర్వహణ , అబివృద్ది మరియు తిరునాళ్ళ వంటివి వారి వారసుల చే నిర్వహిన్పబడుతున్నవి .
పాత అచ్చమంబగుడి చిన్నదవటం , గుడిప్రాంతం చుత్తువుండే పరిసరాల కంటే పల్లం గా వుండటం వల్ల , భక్తులు కొంచం అసహనానికి గురి అయ్యేవాళ్ళు అందుకని ఆలయ నిర్వాహకులు ఆలయ పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టారు . ఈ క్రమం లో పాతగుడి లోని విగ్రహాలని తాత్కాలికంగా ౨౩ జూన్ ౨౦౦౮ న ప్రతిష్టించారు .
ఈ నూతన ఆలయం లో విగ్రహ ప్రతిష్ఠ వేడుక 2011 23 వ మే న జరిగింది.
ఆలయానికి సంబందించిన అన్ని కార్యాలను నిర్వహించడానికి , అచ్చమాంబ పేరు మీద ౨౧ ఆగష్టు ౨౦౧౧ న ఒక ట్రస్ట్ ఎర్పడింది . కామినేని పుల్లారావు గారు ఈ ట్రస్ట కి చైర్మన్ గా ఎన్నుకోబడ్డారు.
కొనకంచి అరునాచాలంగారి చే అందించబడిన ౪౦౦ మొక్కలు అచ్చమాంబ ఆలయం చుట్టూ ౧౯ సెప్టెంబర్ ౨౦౧౧ న నటించారు.